రాత్రివేళ ఆటో ట్రాలీని అడ్డగించి నిలువు దోపిడీ

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిపై దాడి చేసి నగదు, బంగారు ఉంగరం దోచుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం తూర్పాయగూడెంకు చెందిన నల్లమల్ల ఆంజనేయులు (45) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ నెల 20న ఆవుల రాములు అనే వ్యక్తి ఆటో ట్రాలీని కిరాయికి తీసుకొని పెద్దపల్లి జిల్లా పొత్కపల్లికి వెళ్లి మూడు ఎడ్లను కొనుగోలు చేశారు. అనంతరం వాటిని ఆటో … Read more