మరికొన్ని క్షణాల్లో పది పలితాల విడుదల
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాలు ఇవాళ (బుధవారం) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు SCERT Telangana ఆడిటోరియంలో ప్రభుత్వ సలహాదారు K. Keshava Rao ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు.ఈసారి పరీక్షలను విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు దశలవారీగా నిర్వహించి, ప్రతి పరీక్షకు మధ్య 3-4 రోజుల విరామం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు సుమారు … Read more