హ్యాట్సాఫ్ రాందాస్

By dhanadhannews.com

ధనాధన్ న్యూస్(న్యూస్ డెస్క్):శివ భక్తురాలిని 4 కి.మీ మోసుకెళ్లిన కానిస్టేబుల్ రాందాస్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.నాగర్ కర్నూల్ జిల్లాలో సలేశ్వరం జాతరకు 70 ఏళ్ల వృద్ధురాలు వచ్చారు. శివుడిని దర్శించుకున్న అనంతరం తిరుగుప్రయాణంలో కొండల్లో నడిచేందుకు ఆమె ఇబ్బంది పడ్డారు.ఇది గమనించిన కానిస్టేబుల్ ఎత్తుకొని కొండపైకి మోసుకొచ్చారు.రెండేళ్ల క్రితం ఇదే కానిస్టేబుల్ తొక్కిసలాటలో గాయపడ్డ ఇద్దరు భక్తులను మోసుకెళ్లి కాపాడారు.