నాకు ప్రాణహాని ఉంది

శంకరపట్నం/ధనాధన్ న్యూస్: శంకరపట్నం మండలం, మొలంగూర్ (గుడాటిపల్లె) గ్రామానికి చెందిన సింగిరెడ్డి శ్రీధర్ రెడ్డి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, భూ వివాదాల నేపథ్యంలో గుర్రం సంజీవ్ రెడ్డి, కిషన్ రెడ్డి కుటుంబ సభ్యుల నుంచి తమకు న్యాయం కావాలని మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. శ్రీధర్ రెడ్డి తన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం, 2006లో గుర్రం కిషన్ రెడ్డి, సంజీవ్ రెడ్డి తమ తండ్రి పెద్ద మల్లారెడ్డికి సర్వే నెం. 231లో 8 … Read more

స్కూల్ ను కాపాడడం కోసం కదం తొక్కిన మహిళలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో గురువారం రోజున ఉదయం గ్రామంలోని విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్లకి తీసుకుని వెళ్లడానికి వచ్చిన స్కూల్ బస్సులను, మోడల్ స్కూల్ బస్సును, మహిళలందరూ అడ్డుకొని, బస్సు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించి మహిళలు ధర్నా చేసి,గ్రామంలోని విద్యార్థులను బస్సులో నుంచి దింపి విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ వెళ్లడానికి గల కారణాలు అడిగి తెలుసుకోని,విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మన గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేటువంటి బాధ్యత మాదేనని … Read more

నూజివీడు సీడ్స్ వారి నూతన విత్తన రకాల విడుదల

కరీంనగర్/ధనాధన్ న్యూస్: నూజివీడు సీడ్స్ విజేత పత్తి మరియు సంధ్య వరి విత్తన సన్నరకాలతోనే అధిక లాభాలు చేకూరుతుందని సీనియర్ రీజినల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్ లో  ఆహా హోటల్లో విజేత పత్తి విత్తనం మరియు సంధ్య వరి విత్తనం సన్న రకాల ప్రోడక్ట్ లాంచింగ్ ప్రోగ్రాం డిస్ట్రిబ్యూటర్స్ మరియు డీలర్స్ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగినది .ఈ సందర్భంగా సీనియర్ రీజినల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నూజివీడు 50 వసంతాలు పూర్తిచేసుకుని … Read more