మహిళలు అన్నింటిలో భాగస్వాములు కావాలి
జమ్మికుంట పట్టణ సీఐని కలిసిన సగర సంఘ నాయకులు
సిరిసేడు గ్రామ పంచాయతీలో నిధుల గోల్మాల్
శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకొన్న తెలంగాణ గౌడ సంక్షేమ సంఘ నాయకులు
హుజరాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలి
హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ టిపిసిసి పరిశీలకుల పర్యటన
ఘనపూర్ గ్రామంలో భూ భారతి చట్టంపై ఆవగాహన సదస్సు
వారధిలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రిక్రూట్మెంట్ అవకతవకలపై విచారణ జరిపించాలి
కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను కొనసాగిస్తాం
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో జమ్మికుంట వినాయక గార్డెన్స్ లో ఈరోజు శాంతి చర్చలను కోరుతూ సదస్సు జరిగింది. శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ ముఖ్యఅతిథిగా హాజరైన ఈ సభలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు విద్యా, ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులు, శాంతికాముకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఉద్ఘటించారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ […]
