విద్యార్థులకు విద్యతో పాటు విలువలు నేర్పాలి
సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట,పెర్కపల్లి,ఆకునూరు,వెంకటేశ్వర్లపల్లి,ఘనపూర్,రాయికల్ గ్రామాల్లో స్వశక్తి సంఘాలు,జేఏసీ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు విధ్య తో పాటు విలువలు నేర్పాలని హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసి చైర్మన్కవ్వ లక్ష్మారెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో డ్రగ్స్ నిర్మూలన పై వడ్లకొండ అనిల్ కుమార్ కళాకారుల బృందం డ్రగ్స్,గుట్కాలు,సామాజిక చైతన్య గీతాలతో అలరించారు.రాయికల్ గ్రామంలో పలువురు మాట్లాడుతూ గ్రామాల్లోకి డ్రగ్స్ రాకుండా పిల్లలు,యువత దాని బారిన పడకుండా తల్లిదండ్రులు … Read more