కరీంనగర్‌లో నూతన సిటీ బస్ సర్వీసుల ప్రారంభం

కరీంనగర్/ధనాధన్ న్యూస్: నగర ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో కరీంనగర్ నుంచి చింతకుంట, కొత్తపెళ్లి హవేలీ, వాగేశ్వరి కాలనీలకు నూతన సిటీ బస్ సర్వీసులను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. మేడిపల్లి సత్యం, మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, నగర ప్రజలకు మెరుగైన ప్రజా […]

బస్ డిపోలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజరాబాద్ పట్టణ కేంద్రంలోని స్థానిక బస్ డిపో ఆవరణలో ఆదివారం రోజున  76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా డిపో మేనేజర్ రవీంద్రనాథ్ జాతీయ  పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిపోలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు  పత్రాలను బెస్ట్ పెర్ఫార్మెన్స్ కనబరిచిన వారిలోఎల్ సారయ్య ఎస్టిఐ, సిహెచ్ రమేష్ బాబు, ఎడిసి, సిహెచ్ తిరుమలేష్ ఎడిసి, సిహెచ్ రమేష్ సిస్టం  ఇంచార్జ్, ఎస్ ఎస్ రాణి డిసి ఈ, ఎండి అసాద్ ఖాన్ సీనియర్ […]

ప్రభుత్వ విద్యార్థుల విజ్ఞాన విహార యాత్రల కోసం స్పెషల్ బస్సులు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: ప్రభుత్వ విద్యాసంస్థలు మరియు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు విజ్ఞాన విహార యాత్రలకు మరియు సైన్స్ ఫెయిర్ కార్యక్రమాలకు అతి తక్కువ ఖర్చుతో టీజిస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయని సూపర్ లగ్జరీ ఎక్స్ ప్రెస్ మరియు పల్లె వెలుగు వంటి బస్సులు కెపాసిటీ బట్టి వినియోగించుకోవచ్చు.ఈ అవకాశాన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు మరియు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వినియోగం చేసుకోవాలని,ఆర్టీసీ బస్ లో ప్రయాణం సురక్షితం అని హుజూరాబాద్ […]

బస్ డిపోలో కార్తీక మాస వనబోజనాలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ పట్టణ కేంద్రంలోని స్థానిక బస్ డిపోలో గురువారం రోజున కార్తీక మాస వనబోజన కార్యక్రమంలో భాగంగా  ఆర్టీసీ మరియు పీహెచ్బీ ఉద్యోగులందరు ఒక్కచోట చేరి పలురకాల ఆటలు,పాటల  పోటీ నిర్వహించి విజేతలను ఎంపిక చేశారు.అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిపో మేనేజర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ కార్యక్రమం ఉద్యోగులందరి మానసిక ఉత్సాహం కోసం ఆర్టీసీ ఈ కార్యక్రమంను ఆర్టీసీ ఎండి సజ్జనార్ కార్తీకమాస వన భోజన కార్యక్రమం   రెండు రోజులు నిర్వహించాలనే ఆదేశాల మేరకు , […]

దివ్యాంగులకు ఉచిత బస్ పాస్ ల పంపిణీ

హుజురాబాద్/ధనధాన్ న్యూస్: హుజూరాబాద్ మండలం కనుకూలగిద్ద గ్రామంలోని గ్రామపంచాయితీ కార్యాలయంలో దివ్యాంగులకి ఉచిత బస్ పాస్ లను హుజురాబాద్ డిపో మేనేజర్ చేతులమీదుగా పంపిణీ చేశారు.అనంతరం హుజూరాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ దివ్యాంగులు ఆర్టీసీ ఉచిత బస్ పాస్లు వినియోగించుకోవాలని కోరారు.ఆర్టీసి బస్సులో ప్రయాణం సురక్షితం అని,ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం వల్ల తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయవచ్చునని,ట్రాఫిక్ సమస్యను  నియంత్రించడం,పర్యావరణ కాలుష్యం తగ్గుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కారోబార్ ఎం.సురేందర్ మరియు ఆర్టీసీ సిబ్బంది […]