భారీ లొంగుబాటు: సీఎం ముందు ఆయుధాలు వదిలిన మావోయిస్టులు

హైదరాబాద్/ధనాధన్ న్యూస్. తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి మరో పెద్ద దెబ్బ తగిలింది. శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 124 మంది మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతి లో చేరారు. ఈ లొంగుబాటు కార్యక్రమం హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగింది. పోలీస్ అధికారుల సమక్షంలో మావోయిస్టులు తమ వద్ద ఉన్న తుపాకులు, ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారిలో PLGA (People’s Liberation Guerrilla Army) కమిటీ సభ్యులు కూడా ఉన్నట్లు అధికారులు … Read more

మహిళల రక్షణ కోసం మగవారే ముందుకు రావాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, జేఎన్‌టీయూ క్యాంపస్:సమాజంలో మహిళల రక్షణ కోసం పురుషులే ముందుండి బాధ్యత తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి A. Revanth Reddy పిలుపునిచ్చారు. మహిళల భద్రత కేవలం ఫిర్యాదులు, కేసుల నమోదుతో మాత్రమే పరిమితం కాకుండా అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాలని అన్నారు.హైదరాబాద్‌లోని Jawaharlal Nehru Technological University Hyderabad ఆడిటోరియంలో తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన “Stand With Her” క్యాంపెయిన్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా … Read more