ముద్ర దినపత్రిక అనతి కాలంలోనే ప్రజల అభిమానాన్ని చురగొన్నది..

జమ్మికుంట,ధనా ధన్ న్యూస్: ముద్ర దినపత్రిక అనాతి కాలంలో ప్రజల అభిమానాన్ని,ఆదరణను చురగోన్నది అని పిఎసిఎస్ చైర్మన్ పొన్నగంటి సంపత్ అన్నారు.జమ్మికుంట పట్టణంలోని పిఎసిఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ ఆధ్వర్యంలో ముద్ర దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్రికా యాజమాన్యాన్ని సిబ్బందిని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు నేటి సమాజంలో పత్రికల పాత్ర కీలకమైందని వీటికి స్వేచ్ఛ ముఖ్యమన్నారు పత్రికల్లో పని చేసే జర్నలిస్టులకు పత్రికలకు కూడా స్వేచ్ఛ ఉండాలని తెలిపారు. ఎవరికి … Read more