వరిలో పంటలో వచ్చే తెగుళ్ల నివారణ చర్యలు.
సైదాపూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ఆకునూర్ క్లస్టర్ పరిధిలోని వివిధ గ్రామాల్లోని రైతుల పొలాల్లో కేవికే జమ్మికుంట కీటక శాస్త్రవేత్త శ్రీనివాస్ ,ఆకునూర్ ఏఈఓ వంశీ తో కలిసి పర్యటించి రైతులకు ఈ క్రింది సూచనలను ను తెలియజేయడం జరిగింది. యాసంగి వరి లో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు యాసంగి వరి లో తీవ్రమవుతున్న జింక్ లోపం, సల్ఫైడ్ ధుష్ప్రభావం & మొగి పురుగు ఉదృతి:జింకు ధాతు లోపం వలన మొక్కలలో పై నుంచి 3 లేదా … Read more