ప్రభుత్వ జూనియర్ కళాశాల టాపర్స్ సల్మా,గుంటి వైష్ణవి

సైదాపూర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్24:సైదాపూర్ ప్రభుత్వ జూనియర్ కళశాల సైదాపూర్ ఏప్రిల్24 బుధవారం రోజున ఉదయం11:00 గంటలకు ప్రకటించిన ఫలితాలలో ఇంటర్ ఫలితాలలో, ద్వితీయ సంత్సర ఫలితాలలో 43 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 28 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అనగా 65.11శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో బైపిసి నుండి సల్మా 849 మార్కులతో తో ద్వితీయ సంవత్సరంలో కళాశాల టాపర్ గా నిలిచారు.అలాగే ప్రథమ సంవత్సరంలో 47 మంది విద్యార్థులకు గాను 19 మంది విద్యార్థులు … Read more

ఏప్రిల్ 24 న ఇంటర్ ఫలితాలు 

తెలంగాణ ఇంటర్ బోర్డు ఏప్రిల్ 24వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నట్లు స్పష్టం చేసింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలను ఉదయం 11 గంటలకు వెల్లడించనున్నట్లు తెలిపింది. ఆరోజు విద్యార్థులు తమ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లో చూసుకోవచ్చని చెప్పింది.