పీవీ నరసింహారావుకు భారతరత్న పట్ల హర్షం

సైదాపూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.దక్షిణ భారతదేశం నుంచి తెలుగు రాష్ట్రం నుండి ఏకైక ప్రధానిగా కొనసాగి దేశాన్ని ఆర్థిక లోటు నుంచి ఎదుగుతున్న దేశంగా తయారు చేసిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. సంస్కరణల పితామహునిగా పేరుపొంది భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన … Read more

వరిలో పంటలో వచ్చే తెగుళ్ల నివారణ చర్యలు.

సైదాపూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ఆకునూర్ క్లస్టర్ పరిధిలోని వివిధ గ్రామాల్లోని రైతుల పొలాల్లో కేవికే జమ్మికుంట కీటక శాస్త్రవేత్త శ్రీనివాస్ ,ఆకునూర్ ఏఈఓ వంశీ తో కలిసి పర్యటించి రైతులకు ఈ క్రింది సూచనలను ను తెలియజేయడం జరిగింది. యాసంగి వరి లో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు యాసంగి వరి లో తీవ్రమవుతున్న జింక్ లోపం, సల్ఫైడ్ ధుష్ప్రభావం & మొగి పురుగు ఉదృతి:జింకు ధాతు లోపం వలన మొక్కలలో పై నుంచి 3 లేదా … Read more

చేనేత ఐక్యవేదిక సైదాపుర్ మండల అధ్యక్షుడిగా చిదురాల రాజ్ కుమార్ నియామకం

సైదాపూర్,ధనాధన్ న్యూస్: తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యం లో జిల్లా కమిటీ,మండల కమిటీల నియామకం లో భాగంగా కరీంనగర్ జిల్లా సైదాపుర్ మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన నవ యువ కిషోరం సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రులు చిదురాల రాజ్ కుమార్ తెలంగాణ చేనేత ఐక్య వేదిక సైదాపూర్ మండల అధ్యక్షులు గా తెలంగాణ ఐక్యవేదిక చేనేత రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ ఆదివారం నియామక పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన ఆయన … Read more

ప్రభుత్వ జూనియర్ కలశాలలో విద్యార్థులకు రక్త పరీక్షలు

సైదా పూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం రోజున ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అర్బిఎస్కే హుజురాబాద్ టీమ్-ఏ ఆధ్వర్యంలో రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఎవరికైతే హెచ్బీ తక్కువ వుందో వారికీ టాబ్లెట్స్ పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.తరువాత జరిగిన సమావేశములో ప్రిన్సిపాల్ సత్యనారాంజనేయ మాట్లాడుతూ విద్యార్థులు మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో అర్బిఎస్కే వైద్య బృందం డాక్టర్ అనురాగరేఖ,ఎంవోబి శ్వేతరెడ్డి, ఫార్మస్ట్ … Read more

మండల బాలల పరిరక్షణ కమిటీ శిక్షణ కార్యక్రమం.

కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ సమగ్ర బాలల అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో హుజురాబాద్ సిడిపిఓ భాగ్యలక్ష్మి అధ్యక్షతన సైదాపూర్ ఎంపీడీవో కార్యాలయం నందు మండల బాలల పరిరక్షణ కమిటీ కార్యక్రమము నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బాలల పరిరక్షణ కమిటీల ఏర్పాటు విధి విధానాలు బాలల హక్కుల పరిరక్షణ మరియు బాలల చట్టాల గురించి బాల కార్మిక, బాల్యవివాహాల నిర్మూలన, లైంగిక వేధింపులు, బ్రూణ హత్యలు నిర్మూలన మరియు విద్యాహక్కు చట్టం వివిధ చట్టాల … Read more

పెరకపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన సర్పంచ్ బత్తుల కొమరయ్య.

సైదాపూర్ మండల కేంద్రంలోని పెర్కపల్లె గ్రామంలో పదవి విరమణ సమావేశాన్ని నిర్వహించారు సర్పంచ్ బత్తుల కొమరయ్య మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను సర్పంచిగా గెలిపించిన ప్రజలకు నేను ఎల్లవేళలా రుణపడి ఉంటానని జంట గ్రామాలు అయిన గొల్లగూడెం పెర్కపల్లి గ్రామాలను అభివృద్ధి దిశగా నడిపించడం కోటి రూపాయలతో వాడ వాడకు సిసి రోడ్డు నిర్మాణం చేయడం డంపింగ్ యార్డ్ స్మశాన వాటిక పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అని ఐదు సంవత్సరాల రాజకీయ పరిపాలనలో … Read more

సర్పంచి కూతురు చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం.

సైదాపూర్, ధనా ధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మంత్రి ఉన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రారంభోత్సవాలు మేమే చేసుకుంటామంటే నడవదు.హుస్నాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోటే ముందుకు వెళుతున్న గెలిచిన వెంటనే హుస్నాబాద్ అభివృద్ధికి సహకరించాలని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు ఫోన్ చేశానని అన్నారు.పొన్నం ప్రభాకర్ కు తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమించిన చరిత్ర ఉంది … Read more