బ్రాంజ్ మెడల్ సాధించిన క్రీడాకారిణి అక్షిత కి ఘన సన్మానం

తమిళనాడు లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడింలో ఫిబ్రవరి 27నుండి 29  జరిగిన – 46 కేజీ వయస్సులో విజయవంతంగా రెండో రౌండ్ పూర్తి చేసుకొని మూడవ రౌండ్ లో తృతీయ స్థానం సాధించి భ్రాంజ్ మెడల్ అందుకొని వచ్చిన వీణవంక మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బబ్బూరి అక్షిత వీణవంక ప్రభుత్వ హైస్కూల్ లో 10 వ తరగతి చదువుకుంటూ క్రీడలపై ఉన్న మక్కువతో తైక్వాండో అనే క్రీడను ఎంచుకొని తైక్వాండో అసోసియేషన్ కరీంనగర్ జిల్లా … Read more

కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో హుజురాబాద్ విద్యార్థుల ప్రతిభ

హుజురాబాద్,ధనాధన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో గల ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన సౌత్ ఇండియా నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంకు చెందిన కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందిన ఇద్దరు విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చి బహుమతులు సాధించినట్లు కరాటే మాస్టర్ జలీల్ తెలిపారు.ఈ కరాటే పోటీలలో వివిధ రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక,మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుండి సుమారు 500 మంది కరాటే విద్యార్థులు పాల్గొన్నారన్నారు.హుజురాబాద్ … Read more

రబ్బీ ఆట లో ప్రతిభ కనపర్చి రాష్ట్రస్థాయి టోర్నమెంట్ కి ఎంపికైన సిరిసేడు విద్యార్థులు

జమ్మికుంట,ధనా ధన్ న్యూస్ : కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయి రబ్బి ఆటలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి టోర్నమెంట్ కి 5గురు విద్యార్థులు ఎంపికైనట్లు సిరిసేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి జగదీశ్వర్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసేడు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 12 మంది క్రీడాకారులు కరీంనగర్ జిల్లాలోని తాడికల్ గ్రామంలో ఆరవ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి క్రీడలు అండర్ 14 రబ్బీ టోర్నమెంట్ లో పాల్గొని రబ్బి … Read more