సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే06:సైదాపూర్ మండలం లో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం లో అమ్మనగుర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా పోలు శ్రీనివాస్ ని ఏకగ్రీవం గా ఎన్నుకోవడం జరిగింది.గత ఐదు సంవత్సరాలుగా చేసిన సేవాను గుర్తించి శ్రీనివాస్ ని ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశాడు.అలాగే తన అధ్యక్ష ఎన్నికకి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్,ఎంపిటిసి మల్లయ్య కి,మండల అధ్యకుడు దొంత సుధాకర్ కి కృతజ్ఞతలు తెలిపారు.
