విద్యా రంగంలో మరో మైలురాయి – మిలీనియం స్కూల్‌కు శిక్ష అవార్డు

హైదరాబాద్/ధనాధన్ న్యూస్: ప్రముఖ విద్యా సంస్థ LEAD నిర్వహించిన “శిక్ష అవార్డ్స్”లో మిలీనియం స్కూల్ మరో కీలక మైలురాయిని సాధించింది. సంస్థ రూపొందించిన కరికులం ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలను సమీక్షించి, ఆ కరికులాన్ని అత్యుత్తమంగా అమలు చేసిన విద్యాసంస్థలకు ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ క్రమంలో మిలీనియం స్కూల్ జాతీయ స్థాయిలో విశిష్ట ప్రతిభ కనబరిచి “శిక్ష అవార్డు”ను అందుకుంది.ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం హైదరాబాద్‌లోని నవోటెల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ … Read more