మండుతున్న ఎండలు..మండిపోనున్న ఏసీ ధరలు: కొనే ప్లాన్ ఉంటే ఇప్పుడే బెస్ట్!
తెలుగు రాష్ట్రాల్లో భానుడు అప్పుడే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువవుతుండటంతో, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఏసీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈ ఏడాది ఏసీ కొనాలనుకునే వారికి ఒక చేదు వార్త వినిపిస్తోంది. ముడి సరుకుల ధరలు పెరగడం మరియు గిరాకీ ఒక్కసారిగా ఊపందుకోవడంతో ప్రముఖ కంపెనీలు ఏసీల ధరలను 5% నుండి 10% వరకు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎందుకు ధరలు పెరుగుతున్నాయి?ముడి … Read more