మహిళా మండలి భూమి కబ్జా నిరూపణ ఐతే..

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మహిళ మండలి స్థలంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మున్సిపల్ అధికారులు పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, మహిళ మండలి స్థలం కబ్జాకు గురైందని కొందరు సామాజిక కార్యకర్తలు మరియు 28వ వార్డు ప్రజలు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా సంబంధిత స్థలాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించినట్లు ఆయన చెప్పారు. అలాగే స్థానిక ప్రజల … Read more

భారీ లొంగుబాటు: సీఎం ముందు ఆయుధాలు వదిలిన మావోయిస్టులు

హైదరాబాద్/ధనాధన్ న్యూస్. తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి మరో పెద్ద దెబ్బ తగిలింది. శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 124 మంది మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతి లో చేరారు. ఈ లొంగుబాటు కార్యక్రమం హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగింది. పోలీస్ అధికారుల సమక్షంలో మావోయిస్టులు తమ వద్ద ఉన్న తుపాకులు, ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారిలో PLGA (People’s Liberation Guerrilla Army) కమిటీ సభ్యులు కూడా ఉన్నట్లు అధికారులు … Read more