మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ మండల మాజీ అధ్యక్షుడు బత్తుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఎమ్మార్పీఎస్ మండల మాజీ అధ్యక్షులు బత్తుల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.15 లక్షల జనాభా ఉన్న మాలలకు 5శాతం రిజర్వేషన్ కల్పించి 33 లక్షల జనాభా ఉన్న మాదిగలకు 9 శాతం రిజర్వేషన్ కల్పించడం సరికాదన్నారు.జనాభా ప్రతిపాదికన మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గత ఏళ్ల తరబడి ఏ … Read more