చెన్నూర్ ఎస్బీఐలో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం – 44 మంది అరెస్టు

చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో భారీ గోల్డ్ లోన్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 23న ఎస్బీఐ రీజినల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా ఫిర్యాదు మేరకు పోలీస్‌లు దర్యాప్తు చేసి, ఇప్పటివరకు 44 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రధాన నిందితుడు నరిగె రవీందర్ (క్యాషియర్) ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ.40 లక్షలు పోగొట్టి, నష్టాన్ని పూడ్చుకునేందుకు బ్రాంచ్ మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల … Read more

పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే సతీమణి

రామగుండం/ధనాధన్ న్యూస్:పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎలుకలపల్లి గుంటూరుపల్లి గ్రామాల్లో రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ పర్యటించారు.పల్లెల్లోని ప్రజలతో మమేకమై ఇంటింటికి తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఎలాంటి సమస్యలు ఉన్న ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని అన్నారు.ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు,ఫ్రీ కరెంట్,ఐదు పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని … Read more