నేడు ఐకేపీ,పౌరసరఫరాల శాఖ ల ఆధ్వర్యం లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నల్లాని తండా లో ప్రారంబిస్తున్నామని సెర్ప్ ఏపిఎం చెన్నబోయిన కుమారస్వామి తెలిపారు.రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని,ఘనపూర్, ఆకునూరు,వెంకేపల్లి లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
