పార్లమెంట్‌లో హాట్ టాపిక్‌గా మారిన “డేటా రోల్‌ఓవర్”

న్యూస్ డెస్క్: దేశంలో మొబైల్ వినియోగం రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, డేటా వినియోగంపై ఒక కీలక అంశం పార్లమెంట్‌లో చర్చకు వచ్చింది. ఆప్ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా “డేటా రోల్‌ఓవర్” అనే అంశాన్ని లేవనెత్తుతూ వినియోగదారుల సమస్యలను ముందుకు తెచ్చారు. ప్రస్తుతం ఎక్కువ మంది వినియోగదారులు ప్రీపెయిడ్ ప్లాన్లు ఉపయోగిస్తున్నారు. ఈ ప్లాన్లలో ప్రతి నెలకు ఇచ్చే డేటా పూర్తిగా వినియోగించకపోతే అది కాలపరిమితి ముగిసిన వెంటనే రద్దు అవుతోంది. దీని వల్ల వినియోగదారులు చెల్లించిన … Read more

కంపెనీ కూలర్ vs లోకల్ కూలర్: ఏది కొంటే లాభం?

ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు తట్టుకోలేక రవి తన ఇంటి కోసం ఒక కూలర్ కొనాలని నిర్ణయించుకున్నాడు. అయితే రవికి ఒక పెద్ద సందేహం వచ్చింది: “తక్కువ ధరకు దొరికే లోకల్ కూలర్ కొనాలా? లేక కొంచెం ఖరీదైనా బ్రాండెడ్ కంపెనీ కూలర్ కొనాలా?” ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు 1. నాణ్యత మరియు మన్నిక (Quality & Durability)లోకల్ కూలర్లు చూడ్డానికి పెద్దగా, ఇనుప రేకులతో బలంగా అనిపిస్తాయి. కానీ అవి సాధారణంగా నాసిరకం మెటీరియల్‌తో తయారవుతాయి. … Read more

రైతు ఉత్సవాల పేరుతో ‘అన్నదాత’కు అవమానం

సిద్దిపేట/ధనాధన్ న్యూస్:ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘రైతు ఉత్సవాలు’ క్షేత్రస్థాయిలో అభాసుపాలవుతున్నాయి. ఆధునిక సాంకేతికతపై అవగాహన కల్పిస్తామంటూ హుజూరాబాద్ నియోజకవర్గ రైతులను సిద్దిపేటకు తరలించిన అధికారులు, కనీసం వారికి సరైన భోజన వసతి కల్పించడంలో విఫలమయ్యారు. అధికారుల అతి ఉత్సాహం, నిర్లక్ష్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు అప్పని హరీష్ వర్మ మాట్లాడుతూ రైతు ఉత్సవాల పేరుతో పిలిచి రైతులను అవమాన పరిచారని ఆవేదన వ్యక్తం … Read more

భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణానికి ‘కోటి గోటి తలంబ్రాలు’ సమర్పణ

జమ్మికుంట/ఇల్లందకుంట, మార్చి 22:కరీంనగర్ జిల్లాలో అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో ఈ నెల 27న (మార్చి 27, 2026) జరగనున్న శ్రీరామనవమి కల్యాణ మహోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ వేడుక కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన శ్రీరామదాసు భక్త మండలి (చెల్పూర్) వారు అత్యంత భక్తిశ్రద్ధలతో సిద్ధం చేసిన ‘కోటి గోటి తలంబ్రాలను’ ఆదివారం ఆలయ అధికారులకు సమర్పించారు. నియమ నిష్ఠలతో తలంబ్రాల తయారీగత పది సంవత్సరాలుగా భద్రాచలం మరియు … Read more

“పులి బక్కపడినా చారలు పోవు…” – జన్మదిన వేడుకల్లో ఈటల రాజేందర్ ఆత్మవిశ్వాస గర్జన

శామీర్‌పేట/ధనాధన్ న్యూస్: “ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని గాయాలైనా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. పులి బక్కపడినంత మాత్రాన దాని ఒంటి మీద చారలు పోవు” అని మాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. శామీర్‌పేటలోని తన నివాసంలో జరిగిన జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు, తన పోరాట పటిమపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రజలే నా బలం..వారి … Read more

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు విప్ బాధ్యతలు…ఇల్లందకుంటలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్: తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కు విప్ బాధ్యతలు రావడంతో ఇల్లందకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు.కరీంనగర్ జిల్లా ఫిషర్‌మెన్ చైర్మన్ బండి మల్లేష్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, గడ్డివానిపల్లి సర్పంచ్ గడ్డి శ్రీనివాస్, వంగ రామకృష్ణ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో కృషి చేసే ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తించి ఉన్నత … Read more

‘కల్యాణ లక్ష్మి’ సాయం పెంపు? … లబ్ధిదారులకు గుడ్ న్యూస్!

తెలంగాణ రాష్ట్రంలో పేద కుటుంబాలకు శుభవార్త వినిపిస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్‌పై తుది కసరత్తు చేస్తోంది.ఈసారి బడ్జెట్‌లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టింది.ప్రత్యేకంగా సామాజిక సంక్షేమ పథకాలపై ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. అందులో ముఖ్యంగా ‘కల్యాణ లక్ష్మి’ మరియు ‘షాదీ ముబారక్’ పథకాలపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ పథకాల కింద లబ్ధిదారులకు రూ.1,00,116 ఆర్థిక సాయం అందుతోంది.అయితే ఈ మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.కొత్త ప్రతిపాదన ప్రకారం అదనంగా … Read more

మత సామరస్యానికి ప్రత్యేకగా రంజాన్ వేడుకలు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు సౌడమల్ల యోహన్ ఆధ్వర్యంలో ముస్లిం పాత్రికేయులకు అధికారులకు టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు .ఈ కార్యక్రమానికి జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ ములుగు ప్రశాంత్, పట్టణ సీఐ ఎస్ రామకృష్ణ గౌడ్, హాజరై వారు మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని అన్నారు. రంజాన్ మాసంలో సూర్యాస్తమయం తర్వాత ముస్లింలు తమ రోజా (ఉపవాసం) విరమించే భోజనాన్ని “ఇఫ్తార్” … Read more

మహిళా మండలి భూమి కబ్జా నిరూపణ ఐతే..

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మహిళ మండలి స్థలంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మున్సిపల్ అధికారులు పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, మహిళ మండలి స్థలం కబ్జాకు గురైందని కొందరు సామాజిక కార్యకర్తలు మరియు 28వ వార్డు ప్రజలు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా సంబంధిత స్థలాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించినట్లు ఆయన చెప్పారు. అలాగే స్థానిక ప్రజల … Read more