“అధిక దిగుబడి ఇచ్చే మొక్కజొన్న కొత్త రకం..నూజివీడు సీడ్స్ క్షేత్ర ప్రదర్శన”

కోనారావుపేట/ధనాధన్ న్యూస్:రైతులకు మెరుగైన పంట దిగుబడులపై అవగాహన కల్పించే ఉద్దేశంతో Nuziveedu Seeds ఆధ్వర్యంలో మొక్కజొన్న పంటపై రైతు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమం మంగళపల్లి గ్రామానికి చెందిన రైతు వెలిశాల నర్సయ్య వ్యవసాయ క్షేత్రంలో జరిగింది. ఈ సందర్భంగా Winner NMH-8352 మొక్కజొన్న రకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమానికి హాజరైన కరీంనగర్ ఏరియా మేనేజర్ నీలా రాజు మాట్లాడుతూ, నూజివీడు సీడ్స్ రైతు సేవలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గర్వకారణమని తెలిపారు. Winner NMH-8352 … Read more