ఉచిత మెగా వైద్య శిబిరానికి అనూహ్యా స్పందన
సైదాపూర్,ధనాధన్ న్యూస్: గ్రామాలల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మణికంఠ మోడ్రన్ రైస్ మిల్ యాజమాని ఉడిగే విజయ రాజశేఖర్ లు తెలిపారు.ఆదివారం కరీంనగర్ జిల్లా సైదాపుర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో మణికంఠ మోడ్రన్ రైస్ మిల్ అధ్వర్యంలో వాసుదేవా హస్పిటల్ కరీంనగర్ వారి సహాకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు.ఈ సందర్భంగా ఉడిగే రాజశేఖర్ మాట్లాడుతూ మణికంఠ మోడ్రన్ రైస్ మిల్ ఆధ్వర్యంలో ప్రజల … Read more