భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణానికి ‘కోటి గోటి తలంబ్రాలు’ సమర్పణ

జమ్మికుంట/ఇల్లందకుంట, మార్చి 22:కరీంనగర్ జిల్లాలో అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో ఈ నెల 27న (మార్చి 27, 2026) జరగనున్న శ్రీరామనవమి కల్యాణ మహోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ వేడుక కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన శ్రీరామదాసు భక్త మండలి (చెల్పూర్) వారు అత్యంత భక్తిశ్రద్ధలతో సిద్ధం చేసిన ‘కోటి గోటి తలంబ్రాలను’ ఆదివారం ఆలయ అధికారులకు సమర్పించారు. నియమ నిష్ఠలతో తలంబ్రాల తయారీగత పది సంవత్సరాలుగా భద్రాచలం మరియు … Read more

హుజురాబాద్ లో సుందరం హోమ్ ఫైనాన్స్ నూతన బ్రాంచ్ ప్రారంభం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్:సుందరం ఫైనాన్స్ లిమిటెడ్, వారి అనుబంధ సంస్థ సుందరం హోమ్ ఫైనాన్స్ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నూతన బ్రాంచ్ ను సుందరం హోం ఫైనాన్స్ ఈబీ బిజినెస్ హెడ్ సురేష్ బాబు, రీజినల్ హెడ్  మల్లేష్ లు క్లస్టర్ హెడ్స్ అమ్మిరెడ్డి, నాగ రవిప్రసాద్, యాకయ్యలతో కలిసి ప్రారంభించారు. సంస్థ ఉద్యోగులు, కార్పొరేట్ చానల్ పార్టనర్లు మరియు ఇతర బిజినెస్ పార్టనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుందరం హోం ఫైనాన్స్ … Read more