ఏపీ పోలీసులపై మహిళా అఘోరి దాడి

అమరావతి/ధనాధన్ న్యూస్:ఏపీలో అఘోరి అరాచకం సృష్టించింది.ఇవాళ ఉదయం మంగళగిరిలో కారు వాష్‌ చేయిస్తుండగా తనను వీడియో తీశాడం టూ ఓ జర్నలిస్టుపై దాడి చేసింది.అనంతరం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద హల్‌ చల్‌ చేసింది.డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కలవాలంటూ నేషనల్‌ హైవేపై బైఠాయిం చడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.తను పవన్ కళ్యాణ్ ను కలవాలని, ఆయనను కలిసిన తర్వాతనే ఇక్కడ నుండి వెళతానంటూ డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించింది.ఆలయ భూములు పరిరక్షించాలని పవన్ … Read more

భార్యను చూడటానికి బస్సును ఎత్తుకెళ్ళిన భర్త

నందికొట్కూరు/ధనాధన్ న్యూస్: భార్యను చూడటానికి ఏకంగా ఏపిఎస్ ఆర్టీసి బస్సునే ఎత్తుకెళ్లాడు ఓ భర్త.బస్ దొంగతనం విషయం తెలుసుకున్న పోలీసులు బస్సును ఆపి అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నా భార్య ఇదే గ్రామంలో ఉంటుందని,నా భార్యను చూసేందుకు వాహనాలేవి లేకపోవడంతో చూస్తున్న క్రమంలో బస్టాండ్ లో బస్సు ఉందని,తాళాలు బస్సుకే ఉండటంతో బస్సును తెచ్చుకున్నానని పోలీసులకు సమాధానం ఇచ్చాడు.ఈ సంఘటన పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో చోటుచేసుకుంది..

గమనిస్తూ వానకాలం గడిపేయ్..
కనిపెడ్తూ ప్రమాదాలు అరికట్టేయ్..

అనపురం రమేశ్ ఎంఏ రచయిత. ఈగలతో ఇబ్బందులుంటయ్ ఈగ కాలం కదాదోమలతో దొబ్బులాటలుంటయ్ దోమ కాలం కదా కప్పలు బెక బెక మంటయ్బురుద కాలం కదావానపాములు తిర్గుతయ్ వాన కాలం కదానేల మీద ఎప్పుడు నడిచినట్టేనడువకు చూసుకుంట నడువ్ లేకపోతే కాళ్ళు రెక్కలు ఇర్గుతయ్ పాకురు పట్టి వుంటుంది కదా నేల జాగ్రత్తరైతులు పొలాల వద్ద కరెంట్ పోల్లకాడ పైలంపాతిండ్లు గోడలపొంటి పెద్దచెట్ల తోటి భద్రం.సైకిల్ బైక్ ల ప్రయాణం చేసేటోల్లు నిమ్మలం వాన కాలమెల్లేదాక మురికి … Read more

ఏపీలో తెలంగాణ మంత్రుల ప్రచారం?.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలను ప్రచారం చేయించాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తున్నది. ఫిబ్రవరి 15 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌ రావొచ్చన్న నేపథ్యంలో ఆ పార్టీ ముందస్తు ప్రచారానికి దిగేందుకు సిద్ధమైంది. తెలంగాణలో గెలుపు, ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం వంటివి పార్టీని ఏపీలో బలోపేతం చేస్తాయని కాంగ్రెస్‌ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు, సీనియర్‌ నాయకుల సేవలను వాడుకోవాలని … Read more