గాయపడిన కార్యకర్తను పరామర్శించిన ఒడితల ప్రణవ్

ఇల్లందకుంట,ధనాధన్ న్యూస్: ఇల్లందకుంట మండలం పాతర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోడం శ్రీనివాస్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఆయనను కాంగ్రెస్ పార్టీ నియజకవర్గ ఇంచార్జీ వొదితల ప్రణవ్ శనివారం పరామర్శించారు.ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి వారి కుటంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఇళ్ళందకుంట మండల అధ్యక్షుడు ఇంగిలే రామారావు,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి తిప్పారపు సంపత్,యూత్ కాంగ్రెస్ నాయకుడు చల్లూరి రాహుల్,సీనియర్ నాయకులు పెద్ది కుమార్,వంగ రామకృష్ణ,పరమేశ్వర్,సామల రాజిరెడ్డి,అన్నం … Read more

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణ సీఐ గా వరగంటి రవి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.గతంలో రామగుండం ట్రాఫిక్ సీఐగా,అదేవిధంగా కరీంనగర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో వరగంటి రవి విధులు నిర్వహించి జమ్మికుంట సీఐగా బదిలీపై వచ్చారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని సీఐ తెలిపారు.పట్టణంలో ట్రాఫిక్ తో పాటు చిన్న చిన్న సమస్యలు ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని  ఆయన అన్నారు.ప్రజలకు … Read more

ప్రమాదవశాత్తు తాటిచెట్టు పై నుండి జారీ గీత కార్మికునికి గాయాలు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: నిరుపేద కుటుంబానికి చెందిన బాలసాని శ్రీనివాస్ అనే గీత కార్మికుడు తాటి చెట్టు పై నుండి జారీ పడిన ఘటన జమ్మికుంట మండలం పెద్ధంపల్లి లో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే రంగమ్మపల్లి గ్రామానికి చెందిన బాలసాని శ్రీనివాస్ అనే గీత కార్మికుడు పెద్దంపల్లి తాటి వనంలో తాటి చెట్లు ఎక్కి జీవనం కొనసాగిస్తున్నాడు.ఎప్పటిలాగే తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ మోకుజారీ తాటి చెట్టుపై నుండి పడి తీవ్ర గాయాలు అయ్యాయి.అక్కడే ఉన్న తోటి గీత … Read more

దళిత బందుకై కదిలిన దళిత దండు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బంద్ పథకంలో భాగంగా మొదటగా పైలట్ ప్రాజెక్టు గా హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్బంగా హుజురాబాద్ లో గల 4900 కుటుంబాలకు దళిత బంద్ నిధులు మంజూరి చేసి వారివారి అకౌంట్ లలో జమచేయడం జరిగింది.దుకాణాలు పెట్టుకున్న వారికి మొదటి విడత గా 5 లక్షలు ఇవ్వగా, రెండవ విడత 5 లక్షలు ఇంకా ఇవ్వవలసి ఉండే కానీ గత ప్రభుత్వం ఇస్తాము … Read more

గురుకుల విద్యార్థుల తల్లితండ్రులకు ఊరట

తల్లి తండ్రులకు దూరంగా ఉన్న గురుకుల విద్యాలయం నుండి దగ్గరగా ఉన్న గురుకుల విద్యాలయం తమ పిల్లలను మార్చుకునే అవకాశం కల్పించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్ణయాన్ని తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్(టి.జి.పి.ఏ) కృతజ్ఞతలు తెలిపింది.ఈ సంద్భంగా టి జి పి ఏ రాష్ట్ర అధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 250 ఎస్సీ గురుకులాలలో చదువుతున్న విద్యార్థిని,విద్యార్థులు ఎవరైతే వారి ఇంటికి దూరంగా ఉన్నామని బాధ పడుతున్నారో,తమ పిల్లల వద్దకు … Read more

అసలు దళిత బంధు ఆపింది ఎవరు?

జమ్మికుంట పట్టణ కేంద్రం లో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి రాచపల్లి సాగర్ మాట్లాడుతూ అసలు దళిత బంధు రెండో విడత ఆపింది ఎవరో,ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.అలాగే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి దళిత బంధు రెండో విడత ఇవ్వడానికి రెండు నెలల కాలం ఉన్నప్పటికీ ఇవ్వకుండా దళిత బందుకు సంబంధించిన ఆఫీసర్లను భయభ్రాంతులకు గురిచేసి రెండో విడత ఆపి మళ్ళీ రెండో విడత మంజూరు చేయాలని చెప్పడం సరికాదని అన్నారు.అలాగే ఇప్పుడున్న … Read more

సీఎం రేవంత్ రెడ్డి పై పిచ్చి పిచ్చిగా వాగితే తాట తీస్తాం

హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ మాట్లాడుతూ చెన్నూరు లో చెల్లని రూపాయి బానిస సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై పిచ్చి పిచ్చిగా వాగితె తాట తీస్తామని హెచ్చరించారు.ఉస్మానియా యూనివర్శిటీ లో అమాయకపు విద్యార్థులతో చెలగాటమాడి టికెట్ తెచ్చుకొని తిండికి లేక రబ్బరు చెప్పులతో తిరిగే నువ్వు ఇవాళ అడ్డగోలుగా వందల కోట్లు కూడబెట్టుకున్నావు,ఇన్ని వందల కోట్ల … Read more

అధైర్య పడకండి అండగా ఉంటా

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: దళిత బందు రెండో విడత రాలేదని ఎవరూ అధైర్యపడి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని, దళితులందరికీ అండగా ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం దళిత బంధు రాలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ ఇంటి వద్దకు వెళ్లి ఆయనను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.దళిత బంద్ పథకాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గం ఎంపిక చేసి నియోజకవర్గంలోని దళితులందరికీ సుమారు 18 వేల పై … Read more

బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకో.

కరీంనగర్,ధనాధన్ న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ హెచ్చరించారు.సోమవారం బాల్క సుమన్ రేవంత్ రెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం స్థానిక ఇందిరా చౌక్ లో నగర ఎస్సి సెల్ అధ్యక్షులు లింగంపల్లి బాబు ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ మాట్లాడుతూ కల్వకుంట్ల … Read more

దొర గడీల కుక్క బాల్క సుమన్.

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కించపరుస్తూ వారికి చెప్పును చూపిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్నం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ బాల్క సుమన్ దొరల గడిల వద్ద కుక్క లాగా కాపలా కాస్తు దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం సరికాదంటూ,బాల్క సుమన్ ఓయూలో విద్యార్థి నాయకుడు అని చెప్పుకుంటూ ఆనాడు … Read more