కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో హుజురాబాద్ విద్యార్థుల ప్రతిభ
హుజురాబాద్,ధనాధన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో గల ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన సౌత్ ఇండియా నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంకు చెందిన కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందిన ఇద్దరు విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చి బహుమతులు సాధించినట్లు కరాటే మాస్టర్ జలీల్ తెలిపారు.ఈ కరాటే పోటీలలో వివిధ రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక,మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుండి సుమారు 500 మంది కరాటే విద్యార్థులు పాల్గొన్నారన్నారు.హుజురాబాద్ … Read more