దళిత బంధు బాధితుణ్ణి పరామర్శించిన బండ శ్రీనివాస్.

దళితబందు రెండవ విడత మంజూరు కావడం లేదని అప్పులు బాగా కావడంతో మనస్థాపనికి గురై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసిన బోడికెల శ్రీనివాస్ అనే వ్యక్తి ని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ పరామర్శించడం జరిగింది.ఈ సందర్బంగా బండ శ్రీనివాస్ మాట్లాడుతూ దళిత బంద్ రెండవ విడత వచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అలాగే బాధితుని కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో టంగుటూరి … Read more

బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకో.

కరీంనగర్,ధనాధన్ న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ హెచ్చరించారు.సోమవారం బాల్క సుమన్ రేవంత్ రెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం స్థానిక ఇందిరా చౌక్ లో నగర ఎస్సి సెల్ అధ్యక్షులు లింగంపల్లి బాబు ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ మాట్లాడుతూ కల్వకుంట్ల … Read more

వరిలో పంటలో వచ్చే తెగుళ్ల నివారణ చర్యలు.

సైదాపూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ఆకునూర్ క్లస్టర్ పరిధిలోని వివిధ గ్రామాల్లోని రైతుల పొలాల్లో కేవికే జమ్మికుంట కీటక శాస్త్రవేత్త శ్రీనివాస్ ,ఆకునూర్ ఏఈఓ వంశీ తో కలిసి పర్యటించి రైతులకు ఈ క్రింది సూచనలను ను తెలియజేయడం జరిగింది. యాసంగి వరి లో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు యాసంగి వరి లో తీవ్రమవుతున్న జింక్ లోపం, సల్ఫైడ్ ధుష్ప్రభావం & మొగి పురుగు ఉదృతి:జింకు ధాతు లోపం వలన మొక్కలలో పై నుంచి 3 లేదా … Read more

విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టం తో చదవాలి

విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే చదువు కష్టంగా కాకా ఇష్టంగా చదవాలని, విద్య తోపాటు సంస్కారం కూడా అవసరమని తల్లిదండ్రులను,గురువులను, పెద్దలను గౌరవించాలని అలాగే జీవన నైపుణ్యాలను పెంచుకోవాలని ప్రముఖ సైకాలజీస్ట్ రవికాంత్ అన్నారు.జమ్మికుంట పట్టణంలో స్థానిక పి.వి.ఆర్ గార్డెన్స్ లో జమ్మికుంట ట్రస్మా అధ్యక్షులు డాక్టర్ పుల్లూరి సంపత్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రవేట్ పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమానికి ప్రధాన వక్తగా ప్రముఖ సైకాలజీస్ట్ ప్రొపెసర్ రవికాంత్ హాజరై … Read more

డబ్బులకు అమ్ముడు పోయే చరిత్ర మాది కాదు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్ : బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో కలిసిన కౌన్సిలర్లు 10లక్షలకు అమ్ముడుపోయారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని,అమ్ముడుపోయే చరిత్ర బిఆర్ఎస్ పార్టీదేనని కాంగ్రెస్ పార్టీది కాదని కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వo మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టిలో చేరిన ప్రతీ కౌన్సిలర్ కు అండగా ఉంటూ ఆరు గ్యారంటిలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న నమ్మకంతో జమ్మికుంట మున్సిపాలిటీ నుండి … Read more

కాంగ్రెస్ కార్యకర్తల్లో నైరాశ్యం

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: జమ్మికుంట కాంగ్రెస్ కార్యకర్తల్లో కలవరం మొదలైంది. రాష్ట్రం లో పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా పార్టీ జెండా మోసిన మా పరిస్థితి పార్టీ అధికారంలోకి రాగానే ఎం జరుగుతుందోనని కాంగ్రెస్ కార్యకర్తలు మనోవేదనకు గురవుతున్నట్లు వినికిడి. గత పది సంవత్సరాలు గా అప్పటి అధికార పార్టీ ఎన్ని ఒత్తిళ్లకు గురిచేసిన, అక్రమ కేసులు పెట్టిన ఆ బాధలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన మాకు కీలక సమయంలో అన్యాయం జరుగుతుందేమోనని కాంగ్రెస్ పెద్దల … Read more

ప్రభుత్వ జూనియర్ కలశాలలో విద్యార్థులకు రక్త పరీక్షలు

సైదా పూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం రోజున ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అర్బిఎస్కే హుజురాబాద్ టీమ్-ఏ ఆధ్వర్యంలో రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఎవరికైతే హెచ్బీ తక్కువ వుందో వారికీ టాబ్లెట్స్ పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.తరువాత జరిగిన సమావేశములో ప్రిన్సిపాల్ సత్యనారాంజనేయ మాట్లాడుతూ విద్యార్థులు మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో అర్బిఎస్కే వైద్య బృందం డాక్టర్ అనురాగరేఖ,ఎంవోబి శ్వేతరెడ్డి, ఫార్మస్ట్ … Read more

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి.

జమ్మికుంట, ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణ లో బీజేపీ వర్క్ షాప్ బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బిజెపి కరీంనగర్ జిల్లా కార్యదర్శి చెన్న మాధవుని నరసింహా రాజు మాట్లాడుతూ రాష్ట్ర బిజెపి పార్టీ పిలుపుమేరకు ఈనెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు ప్రతి వార్డులో ఒక్క బిజెపి ముఖ్య నాయకుడు (ప్రవాస కార్యకర్త) వెళ్లి 24 గంటలు వార్డ్ లోనే … Read more

సిరిసేడు గ్రామపంచాయతీ పాలక మండలి కి పదవి విరమణ సన్మానం.

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పాలకమండలి సభ్యుల పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగియగా ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామ పంచాయతీ పాలకమండలికి పదవీ విరమణ సన్మాన కార్యక్రమం కాంగ్రెస్ సీనియర్ నాయకులు వంగ రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శి అంకుస్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి పథకాలని ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూ గ్రామంలో అన్ని వీధులకు సిసి రోడ్లు, … Read more

మండల బాలల పరిరక్షణ కమిటీ శిక్షణ కార్యక్రమం.

కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ సమగ్ర బాలల అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో హుజురాబాద్ సిడిపిఓ భాగ్యలక్ష్మి అధ్యక్షతన సైదాపూర్ ఎంపీడీవో కార్యాలయం నందు మండల బాలల పరిరక్షణ కమిటీ కార్యక్రమము నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బాలల పరిరక్షణ కమిటీల ఏర్పాటు విధి విధానాలు బాలల హక్కుల పరిరక్షణ మరియు బాలల చట్టాల గురించి బాల కార్మిక, బాల్యవివాహాల నిర్మూలన, లైంగిక వేధింపులు, బ్రూణ హత్యలు నిర్మూలన మరియు విద్యాహక్కు చట్టం వివిధ చట్టాల … Read more