నూజివీడు సీడ్స్ వారి నూతన విత్తన రకాల విడుదల

కరీంనగర్/ధనాధన్ న్యూస్: నూజివీడు సీడ్స్ విజేత పత్తి మరియు సంధ్య వరి విత్తన సన్నరకాలతోనే అధిక లాభాలు చేకూరుతుందని సీనియర్ రీజినల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్ లో  ఆహా హోటల్లో విజేత పత్తి విత్తనం మరియు సంధ్య వరి విత్తనం సన్న రకాల ప్రోడక్ట్ లాంచింగ్ ప్రోగ్రాం డిస్ట్రిబ్యూటర్స్ మరియు డీలర్స్ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగినది .ఈ సందర్భంగా సీనియర్ రీజినల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నూజివీడు 50 వసంతాలు పూర్తిచేసుకుని … Read more

యాదవ చైతన్య వేదిక కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కేశబోయిన అశోక్ యాదవ్ నియామకం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్:  హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన కేశబోయిన అశోక్ యాదవ్  జిల్లాలో యాదవులు, బి.సి.ల సామాజిక, రాజకీయ చైతన్యం కోసం వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నందున వారి సేవలను గుర్తించి ఆయనను యాదవ చైతన్య వేదిక కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ యాదవ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గోర్ల అయిలేశ్ యాదవ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసారు.ఈ సందర్భంగా  కేశబోయిన అశోక్ యాదవ్ మాట్లాడుతూ నాపై నమ్మకముతో … Read more