ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా అభిమానుల విస్తృత ప్రచారం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణను అట్టభద్రులు సంపూర్ణ మద్దతు ప్రకటించి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన అభిమానులు సూచించారు. ఈ సందర్భంగా విద్యా వ్యాపారాన్ని చేస్తున్న కొందరికి గుణపాఠం చెప్పాలనే లక్ష్యంతో విద్యావేత్త అయిన ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తున్నందుకు తనకు మద్దతు ఇవ్వాలని పెర్కో న్నారు. ఈ ఎన్నికల వార్ వన్ సైడ్ కావాలని పట్టభద్రులు, మేధావులు, … Read more

విద్యా విధానంలో మార్పుతోనే యువతకు ఉపాధి

కరీంనగర్ టౌన్/ధనాధన్ న్యూస్,అక్టోబర్ 6: ప్రస్తుత విద్యా విధానం మార్పుతోనే యువతకు ఉపాధి లభిస్తుందని బి.ఎన్.రావు ఫౌండేషన్ అధ్యక్షుడు, డాక్టర్ బి.యన్ రావు అన్నారు. ప్రస్తుత విద్యా విధానం- నిరుద్యోగ సమస్య అనే అంశంపై ఫిలిం భవన్ లో ఆదివారం నిర్వహించిన చర్చ గోష్టిలో పలువురు వక్తలు మాట్లాడారు. మనదేశంలో ప్రస్తుత విద్యా విధానం కేవలం పాస్ మార్కుల మీదనే కేంద్రీకృతమై ఉందని వివరించారు. నాణ్యమైన విద్యను పొందాలంటే సాంప్రదాయ విద్యకు స్వస్తి పలకాలని వివరించారు. సమకాలీన … Read more

పట్టభద్రులారా తీన్మార్ మల్లన్న కి పట్టం కట్టండి

పరకాల(ధనాధన్ న్యూస్)మే 21:కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించేందుకు పట్టభద్రుల ఓటర్లను నాయకులు,కార్యకర్తలు స్వయంగా కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేసి మల్లన్నను పరకాల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ఎమ్మెల్సీ ఎన్నికల పరకాల నియోజకవర్గ కోఆర్డినేటర్ వొడితల ప్రణవ్ పిలుపునిచ్చారు.మంగళవారం పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశానుసారము పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కో-ఆర్డినేటర్ వొడితల ప్రణవ్ పరకాల పట్టణ మరియు … Read more