అభివృద్ధి ని రాజకీయ ఎజెండా గా మార్చిన లీడర్
ధనాధన్ న్యూస్,సెప్టెంబర్ 01: నారా చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మూడు దశాబ్దాలకు పైగా తన ముద్ర వేసుకున్న అరుదైన నాయకుడు. 1950లో చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో జన్మించిన ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి కనబరిచారు. 1978లో కాంగ్రెస్ అభ్యర్థిగా చందరగిరి నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. రాష్ట్రంలో అగ్రి మంత్రిగా పనిచేశారు. 1980లలో ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరిని వివాహం చేసుకోవడంతో ఆయన తెలుగు దేశం పార్టీలో కీలక స్థానాన్ని సంపాదించారు. … Read more