కాంగ్రెస్ కార్యకర్తల్లో నైరాశ్యం

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: జమ్మికుంట కాంగ్రెస్ కార్యకర్తల్లో కలవరం మొదలైంది. రాష్ట్రం లో పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా పార్టీ జెండా మోసిన మా పరిస్థితి పార్టీ అధికారంలోకి రాగానే ఎం జరుగుతుందోనని కాంగ్రెస్ కార్యకర్తలు మనోవేదనకు గురవుతున్నట్లు వినికిడి. గత పది సంవత్సరాలు గా అప్పటి అధికార పార్టీ ఎన్ని ఒత్తిళ్లకు గురిచేసిన, అక్రమ కేసులు పెట్టిన ఆ బాధలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన మాకు కీలక సమయంలో అన్యాయం జరుగుతుందేమోనని కాంగ్రెస్ పెద్దల … Read more

ప్రభుత్వ జూనియర్ కలశాలలో విద్యార్థులకు రక్త పరీక్షలు

సైదా పూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం రోజున ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అర్బిఎస్కే హుజురాబాద్ టీమ్-ఏ ఆధ్వర్యంలో రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఎవరికైతే హెచ్బీ తక్కువ వుందో వారికీ టాబ్లెట్స్ పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.తరువాత జరిగిన సమావేశములో ప్రిన్సిపాల్ సత్యనారాంజనేయ మాట్లాడుతూ విద్యార్థులు మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో అర్బిఎస్కే వైద్య బృందం డాక్టర్ అనురాగరేఖ,ఎంవోబి శ్వేతరెడ్డి, ఫార్మస్ట్ … Read more

సిరిసేడు గ్రామపంచాయతీ పాలక మండలి కి పదవి విరమణ సన్మానం.

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పాలకమండలి సభ్యుల పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగియగా ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామ పంచాయతీ పాలకమండలికి పదవీ విరమణ సన్మాన కార్యక్రమం కాంగ్రెస్ సీనియర్ నాయకులు వంగ రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శి అంకుస్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి పథకాలని ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూ గ్రామంలో అన్ని వీధులకు సిసి రోడ్లు, … Read more

మండల బాలల పరిరక్షణ కమిటీ శిక్షణ కార్యక్రమం.

కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ సమగ్ర బాలల అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో హుజురాబాద్ సిడిపిఓ భాగ్యలక్ష్మి అధ్యక్షతన సైదాపూర్ ఎంపీడీవో కార్యాలయం నందు మండల బాలల పరిరక్షణ కమిటీ కార్యక్రమము నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బాలల పరిరక్షణ కమిటీల ఏర్పాటు విధి విధానాలు బాలల హక్కుల పరిరక్షణ మరియు బాలల చట్టాల గురించి బాల కార్మిక, బాల్యవివాహాల నిర్మూలన, లైంగిక వేధింపులు, బ్రూణ హత్యలు నిర్మూలన మరియు విద్యాహక్కు చట్టం వివిధ చట్టాల … Read more

కమలాపూర్ మండలానికి సాగునీరు.

హుజురాబాద్, ధనాధన్ న్యూస్ : హుజురాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ మండల పరిధిలోని కానిపర్తి,శంభునిపల్లి,గూడూరు తదితర ఆరు గ్రామాల రైతులు సాగునీరు సమస్యను హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఒడితేల ప్రణవ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దృష్టికి తీసుకొని వెళ్లగా రైతుల బాధ అర్థం చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పందించి ఎస్ఆర్ఎస్పి అధికారులతో మాట్లాడి రైతులకు సాగు నీరు సరఫరా ను పునరుద్ధరించారు.సాగు నీటి సమస్య పరిష్కారానికి కృషి చేసిన మంత్రి … Read more

ప్రభుత్వ ఆసుపత్రి మెరుగైన వైద్య సేవలు అందించాలి.

సంఘటనపై స్పందించిన హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ ఆసుపత్రి సూపరిండెంట్ రాజేందర్ రెడ్డి తో ఫోన్ లో వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల కరెంటు ఉండేలా చూసుకోవడంతో పాటు నిరంతరం నీటి సరఫరా అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీల ప్రసవం సమయంలో డాక్టర్లు అందుబాటులో ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఆసుపత్రి అభివృద్ధి కోసం జిల్లా మంత్రుల లతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి … Read more

రెండవ విడత దళిత బంద్ వెంటనే విడుదల చేయాలి.

దళితబందు రెండవ విడత మంజూరు చేయాలనీ ఇల్లంతకుంట, జమ్మికుంట, వీణవంక మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు దళితబంద్ లబ్ధిదారులు వినతిపత్రం అందించడం జరిగింది. 2021 సంవత్సరంలో బీ అర్ ఎస్ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు గా ప్రవేశపెట్టిన దళితబందు హుజురాబాద్ నియోజకవర్గం లోని ప్రతి కుంటుంబానికి 10లక్షల చొప్పున వారి వారి ఖాతాలలో జమచేయడం జరిగింది.మొదటి విడతగా 5లక్షలు రెండవ విడిడతగా 5లక్షలు ఇస్తామని కలెక్టర్ చెప్పడం జరిగింది.కానీ అనుకోకుండా ఎన్నికల నియామావలి రావడంతో దళితబందు ని … Read more

ఢిల్లీ ధర్నాకు బయలుదేరిన డి.టి.ఎఫ్.నాయకులు.

కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న జాతీయ విద్యావిధానాన్ని నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద అఖిల భారత విద్యా హక్కు ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాలో పాల్గొనేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర,జిల్లా నాయకత్వం శుక్రవారం రోజున బయలుదేరివెల్లింది.శుక్రవారం ఉదయం 46 మంది సభ్యులతో కూడిన డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ బృందం రామగుండం లో ఆంధ్రప్రదేశ్ ఎక్స్ ప్రెస్ రైల్లో వెళ్లారు.డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైద్యుల రాజిరెడ్డి,రాష్ట్ర … Read more

యువత చెడు వ్యసనాలకు లోనై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు.

జమ్మికుంట రైల్వే స్టేషన్లో శుక్రవారం కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ వెళ్తున్న సమయంలో ఇల్లంతకుంట మండలం మల్లన్న పల్లె గ్రామానికి చెందిన రాజు అనే 30 సంవత్సరాల యువకుడు మద్యం తాగి స్టేషన్లోని ఫ్లైఓవర్ మెట్లు ఎక్కుతుండగా మత్తులో ఉన్న తను కాలుజారి పడడంతో తలకు తీవ్ర గాయం కావడంతో ప్రయాణికులు ఎవరు కూడా చూసి స్పందించకపోవడం బాధాకరం పట్టి విషయం తెలుసుకున్న తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ టి జి పి ఏ రాష్ట్ర అధ్యక్షుడు అంబాల ప్రభాకర్ … Read more

పెరకపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన సర్పంచ్ బత్తుల కొమరయ్య.

సైదాపూర్ మండల కేంద్రంలోని పెర్కపల్లె గ్రామంలో పదవి విరమణ సమావేశాన్ని నిర్వహించారు సర్పంచ్ బత్తుల కొమరయ్య మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను సర్పంచిగా గెలిపించిన ప్రజలకు నేను ఎల్లవేళలా రుణపడి ఉంటానని జంట గ్రామాలు అయిన గొల్లగూడెం పెర్కపల్లి గ్రామాలను అభివృద్ధి దిశగా నడిపించడం కోటి రూపాయలతో వాడ వాడకు సిసి రోడ్డు నిర్మాణం చేయడం డంపింగ్ యార్డ్ స్మశాన వాటిక పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అని ఐదు సంవత్సరాల రాజకీయ పరిపాలనలో … Read more