ప్రజా సమస్యల పరిష్కారమే నా ద్యేయం

జమ్మికుంట ఏప్రిల్ 08:కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రజలందరి సమస్యల పరిష్కారానికి కొట్లాడుతానని స్వతంత్ర ఎంపీ అభ్యర్థి పేరాల మానస అన్నారు.సోమవారం ఆమె జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.తాను తొలుత తన సమస్యల పరిష్కారానికి మాత్రమే పోరాటం చేశానని, ఈ క్రమంలో చాలా మంది యువకులు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు తన దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారని చెప్పారు.తన ఊరిలో మాత్రమే కాకుండా రకరకాల సమస్యలతో చాలా కుటుంబాలు … Read more

బీఎస్పీ జిల్లా అధ్యక్షులుగా దొడ్డే శ్రీనివాస్ నియామకం

కరీంనగర్ మార్చ్ 27:జమ్మికుంట మండలం పెద్దoపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దొడ్డె శ్రీనివాస్ ను బహుజన సమాజ్ పార్టీ కరీంనగర్ జిల్లా  అధ్యక్షుడిగా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ ఉత్తర్వులు జారీచేశారు.మంగళవారం హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో దొడ్డె శ్రీనివాస్ ను జిల్లా అధ్యక్షునిగా నియమించారు. శ్రీనివాస్ పెద్దంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గా పనిచేశారు.2007లో బహుజన సమాజ్ పార్టీలో చేరిన ఆయన జిల్లా ఉపాధ్యక్షుడిగా,హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షునిగా,ఇన్చార్జిగా … Read more