మోత్కూలగూడెం వాసికి రాష్ట్ర స్థాయి అవార్డు

జమ్మికుంట,మార్చి 24:జమ్మికుంట పట్టణం మోత్కూలగూడెం కు చెందిన పొనగంటి సంపత్ పటేల్  రెండవ సారి రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నారు.పెద్దపల్లి జిల్లా డి ఎం హెచ్ ఓ కార్యాలయంలో  టి.బి ల్యాబ్ సూపర్ వైజర్ గా విధులు నిర్వహిస్తున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గo జమ్మికుంట మున్సిపల్ పరిధి మోత్కులగూడెం కు చెందిన పొనగంటి సంపత్ పటెల్  వారు అందించిన సేవలకు గాను ప్రపంచం క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా మార్చి 24న హైదరాబాద్  గాంధీ ఆసుపత్రి  … Read more

మంత్రి పొన్నం ఆవేశం స్టార్ కాదు..ఆత్మ గౌరవ స్టార్..

హుజురాబాద్ మార్చ్ 23:కరీంనగర్ లో మీడియా సమావేశంలో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పై అనుచిత వ్యాఖ్యలపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  పై ఒక ప్రకటనలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ ఉంటే చెక్కులు నువ్వు పంచలేదా,అప్పుడు మీకు ప్రోటోకాల్ గుర్తుకు రాలేదా?మా మంత్రి తెలంగాణ ఆత్మగౌరవం కోసం పార్లమెంట్ లో ప్రాణాలకు తెగించి కొట్లడారు.విద్యార్థి ఉద్యమాల దశ నుంచి … Read more

మంత్రి పొన్నంని ఆవేశం స్టార్ అన్న పాడి కౌశిక్ రెడ్డి

కరీంనగర్ మార్చ్ 23:బిఆర్ఎస్ టికెట్ మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన దానం నాగేందర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయనను ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు ఉందని వెంటనే ఆయనను సస్పెండ్ చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలని హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.శనివారం కరీంనగర్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన అవసరం తెలంగాణ స్పీకర్ కు ఉందని … Read more

పొలిటికల్ బ్రోకర్ పాడి కౌశిక్ రెడ్డి

సైదాపూర్ మార్చ్23:హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేడు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండలంలో స్థానిక మండల కాంగ్రెస్ అధ్యక్షులు దొంత సుధాకర్,కాంగ్రెస్ నేతలు గుండారపు శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిట్టపల్లి కిష్టయ్య తదితర నాయకులతో కలిసి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ … Read more

ఘనంగా భగత్ సింగ్ 93వ వర్ధంతి వేడుకలు

హుజురాబాద్,మార్చ్ 20: హుజురాబాద్ పట్టణ కేంద్రంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ మాట్లాడుతూ.. భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ ముష్కరులను ఎదిరించి పోరాడి దేశానికి స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడడాని పేర్కొన్నారు. భగత్ సింగ్ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భగత్ సింగ్ కి భారతరత్న … Read more

టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) హుజురాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జమ్మికుంట పట్టణంలోని ప్రెస్‌క్లబ్ కార్యాలయంలో ముస్లీం పాత్రికేయులు,అధికారులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. పాత్రికేయులు అంటే కేవలం సమాజంలోని సమస్యల పట్ల జవాబుదారిగా ఉండటమే కాకుండా అన్నీ మతాలను గౌరవిస్తూ ఉంటామని జమ్మికుంట జర్నలిస్టులు ఈ సందర్భంగా వెల్లడించారు.ఇఫ్తార్ విందుకు … Read more

కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సిరిసేడు గ్రామ ముదిరాజ్ సంఘ అధ్యక్షులు

జమ్మికుంట, మార్చి20 : ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రెడ్డి సారంగం బిజెపి పార్టీకి రాజీనామా చేసి సిరిసేడు మాజీ ఎంపీటీసీ నేరెళ్ల కుమార్ ఆధ్వర్యంలో  హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో తీర్థం పుచ్చుకున్నారు.కాగా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.ముదిరాజ్ సంఘ గౌరవ అధ్యక్షులు పుట్ట కుమారస్వామి, ఉపాధ్యక్షులు పుట్ట … Read more

మానవత్వాన్ని చాటుకున్న ఒడితేల ప్రణవ్

హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామానికి చెందిన దక్షిణామూర్తి వ్యాపార అవసరాల నిమిత్తం హుజురాబాద్ పట్టణానికి వచ్చి తన గ్రామానికి బైక్ పై వెళ్తున్న క్రమంలో బైక్ పై నుండి క్రింద పడి తలకు తీవ్ర గాయల పాలై రోడ్డు పై పడి ఉండగా సింగపూర్ నుండి హుజురాబాద్ వస్తున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఒడితేల ప్రణవ్ గాయపడిన వ్యక్తిని చూసి హుటాహుటిన హుజురాబాద్ ప్రభుత్వ దవాఖాన కి ఆటో లో తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. … Read more

కెమెరా కళ్ళకు రాష్ట్రస్థాయి అవార్డు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో, “కెమెరా ఐస్” పేరిట,హైదరాబాద్ కేబిఆర్ పార్కులో, బుధవారం రోజున నిర్వహించిన కార్యక్రమంలో, జమ్మికుంటకు చెందిన ఫోటో గ్రాఫర్ విజయగిరి రాంబాబు ద్వితీయ బహుమతి అందుకున్నారు. అటవీ సంపద,వన్యప్రాణులు,పక్షులు,తదితరాలను తన కెమెరాలో అద్భుతంగా నిక్షిప్తం చేసినందుకుగాను ఈ అవార్డు ప్రధానం చేశారు. అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎంసీపర్గెన్, కన్జర్వేటర్ ఎం.శివాని డోగ్రా తదితరులు ఈ అవార్డు అందజేశారు.ఈ సందర్భంగా,పలువురు ఫోటోగ్రాఫర్ రాంబాబును అభినందించారు.

ఈటెల రాజేందర్ జన్మదిన సందర్బంగా ప్రత్యేక పూజలు చేసిన మైనార్టీ నాయకులు

బిజీగీర్ షరీఫ్ గ్రామంలోని హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి దర్గాలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ జన్మదినం సందర్భంగా జమ్మికుంట ముస్లిం మైనార్టీ నాయకులు బుధవారం రోజున దర్గాలోని సమాధులకు చాదర్లు సమర్పించారు.మత గురువు మౌలానా యాసీన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.మైనార్టీ నాయకుడు మహమ్మద్ నసిరుద్దీన్ మాట్లాడుతూ ఈటెల రాజేందర్ ఆయురారోగ్యం బాగుండాలని,రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో ఈటెల రాజేందర్ గెలవాలని దర్గాలో ప్రార్థించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మొహమ్మద్ … Read more