మాదిగల ద్రోహి కాంగ్రెస్ పార్టీని ఓడించండి
హుజురాబాద్ ఏప్రిల్ 08:హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం హుజురాబాద్ లోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో మహాజన సోషలిస్టు పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్ అధ్యక్షతన జరిగింది .ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ , ఇందిరా గాంధీ కాలము నుండి నేటి రాహుల్ గాంధీ వరకు అధిక జనాభా కలిగిన మాదిగలు ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి … Read more