హస్తం గూటికి మరో బిఆర్ఎస్ కౌన్సిలర్

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 16:హుజురాబాద్ లో గులాబీ పార్టీ నుండి మెల్లమెల్లగా ఒక్కొక్క లీడర్ జారుకుంటుంన్నారు.ఇప్పటికే పలువురు అధికారం లో ఉన్న నాయకులు బిఆర్ఎస్ పార్టీ ని వీడి కాంగ్రెస్ లో చేరగా,తాజా గా జమ్మికుంట పట్టణానికి చెందిన కౌన్సిలర్ శ్రీపతి నరేష్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.హైదరాబాద్ లో హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి ఓడితల ప్రణవ్ బాబు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోని ఆహ్వానించారు.ఈ సందర్బంగా శ్రీపతి నరేష్ మాట్లాడుతూ తన చేరికకు సహకరించిన మంత్రి పొన్నం … Read more

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 14:జమ్మికుంట మున్సిపాలిటీ పరిధి 16వ వార్డులో వార్డ్ యూత్ అధ్యక్షులు పుల్లూరి ప్రశాంత్ ఆధ్వర్యంలో 133వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి మరియు కేక్ కట్ చేసి ఘనంగా జరిపించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్,వెంకటేశ్వర్లపల్లి సర్పంచ్ బోయిని కుమార్,పల్లపు రవి,శనిగరపు రవి,తిరుపతి శ్రీనివాస్,మిడిదొడ్డి శంకర్,రామ్ రాజబాబు,పుల్లూరి శ్యాంమూర్తి,దాసారపు వేణు మరియు వార్డు సభ్యులు రమేష్,రవి,విజయ్,కాజా తన్వీర్,రాజేందర్,శివ సాయి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 14:రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏ ఐ ఆర్ ఆర్ ఎఫ్) జమ్మికుంట బ్రాంచ్ కార్యాలయంలో బ్రాంచ్ అధ్యక్షులు  దాసరి రాజేశ్వర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ వేడుకల్లో దాసరి రాజేశ్వర్ పూలే మరియు అంబేద్కర్ ఆశయాలను వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి ఎండి మొయినుద్దీన్,ట్రెజరర్ బి.విద్యాసాగర్,ఎండి ఖాదర్ ఖాన్,టి.వెంకటస్వామి డి.సారంగపాణి కొమురయ్య,దేశరాజు పల్లి రాజయ్య,ఎస్.మల్లేశంలతో పాటు సభ్యులందరూ పాల్గొన్నారు.

బాబా సాహెబ్ విగ్రహానికి నివాళులు అర్పించిన వొడితల ప్రణవ్

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 14:భారత రాజ్యంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్బంగా హుజురాబాద్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహనికి హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ పూలమాల వేసి,నివాళి అర్పించారు. ఈ కార్యక్రమం లో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

దళిత సమ్మేళనాన్ని విజయవంతం చేయండి

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 11:హుజూరాబాద్ పట్టణ కేంద్రంలోని శిశు మందిర్ లో బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు కొంకటి  రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్సీ మోర్చా సమావేశానికి ముఖ్య అతిథి గా కరీంనగర్ పార్లమెంట్ ఎస్సి మోర్చా ఎన్నికల కన్వీనర్ జాడి బాల్ రెడ్డి హాజరయ్యారు.మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెలలో కరీంనగర్ పార్లమెంట్ స్థాయిలో ఎస్సి మోర్చా దళిత సమ్మేళనం నిర్వహిస్తామని ఈ కార్యక్రమానికి జాతీయ … Read more

క్లినికల్ కార్డియాలజీ ఫెలో షిప్ పూర్తి చేసిన డాక్టర్ శ్రీనివాస్ కు ఘన సన్మానం

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 11:హుజురాబాద్ కు చెందిన డాక్టర్ పోతరాజు శ్రీనివాస్ ఇటీవల ఫెలో షిప్ ఇన్ క్లినికల్ కార్డియాలజీ పూర్తి చేసిన సందర్భంగా గురువారం హుజురాబాద్ పెరిక సంఘం నాయకులు హుజురాబాద్ లోని శ్రీ దుర్గ హాస్పిటల్ లో డాక్టర్ శ్రీనివాస్ ను  మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పుష్ప గుచ్చాలు అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో నాయకులు మీస రమేష్,బండి రమేష్,అంకతి శ్రీనివాస్, ఆకుల వెంకటరాజం,భారత ప్రభాకర్, భారత రజనీకాంత్,ముక్కెర కనకయ్య,పోతరాజు … Read more

ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

సైదాపూర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 11: సైదాపూర్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గురువారం రోజున మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలను ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు రేగుల అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహానీయుల ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు.అణగారిన వర్గాలకు అక్షర దీపంగా వెలిగిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రాయిశెట్టి చంద్రయ్య, … Read more

క్రమశిక్షణతో జరుపుకునే పండుగ రంజాన్

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 11:ప్రపంచ దేశాలలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత కఠిన ఉపవాస దీక్షలతో క్రమశిక్షణతో నియమ నిబంధనలను పాటిస్తూ రంజాన్ మాసాన్ని పవిత్ర మాసంగా పరిగణిస్తూ ప్రార్థనలు చేయడం జరుగుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ అన్నారు.హుజూరాబాద్,జమ్మికుంట పట్టణంలోని  ఈద్గాల వద్ద ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకరికొకరు … Read more

స్పందన అనాధాశ్రమంలో ఘనంగా సామూహిక జన్మదిన వేడుకలు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 09:జమ్మికుంట మండల కేంద్రంలో 2024 ఉగాది పండుగ పురస్కరించుకొని సామాజిక కార్యకర్త, ఫెర్టిలైజర్ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ మండల అధ్యక్షుడు అంబాల రజనీకాంత్ ఆధ్వర్యంలో తన మిత్ర బృంద సభ్యులతో కలిసి మంగళవారం స్పందన పిల్లల అనాధాశ్రమంలో అనాధ పిల్లల సామూహిక జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం పిల్లలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి,ఫ్రూట్స్,బ్రెడ్స్ ప్యాకేట్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో గోపాల్ రావు,తిరుపతి,జూపాక సందీప్,వోల్లలా శ్రీకాంత్,సంపంగి రాకేష్,రాజు,మహంకాళి శివ,దొడ్డె రాజు,మ్యాడగని సురేష్,పులల సురేష్,రాజు,అనిల్,మిడిదొడ్డి సాయిరాం,సాయి,అభి తదితరులు పాల్గొన్నారు

ఛలో తుక్కుగూడ సభ కి కదిలిన కాంగ్రెస్ శ్రేణులు

జమ్మికుంట ఏప్రిల్ 06:జమ్మికుంట మండలం నుండి చలో తుక్కుగూడ లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన జాతీయ మేనిఫెస్టో విడుదల సభకు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు.ఈ కార్యక్రమంలో వీరవేని పరుశురాం, పర్లపల్లి నాగరాజు,రాచపల్లి సమ్మయ్య,సలిగంటి సతీష్,రాచపల్లి సాగర్, రాచపల్లి శ్రీనివాస్, నాగినేని రాజేశ్వర్ రావు,తాల్ల శ్రావణ్, కరట్లపల్లి శ్రీనివాస్,ఎరబాటి రమేష్ దోగ్గల భాస్కర్,రాచపల్లి శేఖర్, కొలుగురి సాయి,రాచపల్లి వంశీ,రాచపల్లి … Read more