శివాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైన వోడితల ప్రణవ్
వీణవంక,ధనాధన్ న్యూస్: వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలోని శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ శుక్రవారం హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయనకు ఆలయ పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దేవాలయాల విశిష్టత ప్రజలకు తెలిసే విధంగా దేవాలయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వాల బల కిషన్ … Read more