భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ఉద్యమించాలి

కరీంనగర్ మార్చ్ 23:ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93 వ వర్ధంతిని పురస్కరించుకొని బోయవాడలోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.అనంతరం ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు  బ్రాహ్మణపల్లి యుగంధర్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగశీలి, నేటి యువతకు ఆదర్శప్రాయుడైన భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకుని సామ్రాజ్యవాద పాలకుల విధానాలపై గళం విప్పేందుకు యువత నడుం బిగించాలన్నారు.భారతదేశంలో 1907 సెప్టెంబర్‌ 28న పంజాబ్‌ రాష్ట్రం రాయల్‌పూర్‌ జిల్లా బంగా … Read more

ఘనంగా భగత్ సింగ్ 93వ వర్ధంతి వేడుకలు

హుజురాబాద్,మార్చ్ 20: హుజురాబాద్ పట్టణ కేంద్రంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ మాట్లాడుతూ.. భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ ముష్కరులను ఎదిరించి పోరాడి దేశానికి స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడడాని పేర్కొన్నారు. భగత్ సింగ్ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భగత్ సింగ్ కి భారతరత్న … Read more

జెఎస్అర్ కూలింగ్ చలివేంద్రం ప్రారంభం

సైదాపూర్ మండలం:సైదాపూర్ మండల కేంద్రంలో కొత్త బస్ స్టాండ్ అవరణలో గురువారం రోజున వేసవి కాలం దృశ్య ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతియేటా ఏర్పాటు చేసిన విధంగానే ప్రస్తుత సంవత్సరం కూడా  జెఎస్అర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి బస్టాండ్ వద్ద చల్లని నీటిని అందించేందుకు ఫ్రిజ్ లు ఏర్పాటు చేశారు.కూలింగ్ వాటర్ చలివేంద్రం ఏర్పాటు చేసి మండల కేంద్రానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చే  జెఎస్అర్ సేవ భావానికి కృతజ్ఞతలు … Read more

మానవత్వాన్ని చాటుకున్న ఒడితేల ప్రణవ్

హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామానికి చెందిన దక్షిణామూర్తి వ్యాపార అవసరాల నిమిత్తం హుజురాబాద్ పట్టణానికి వచ్చి తన గ్రామానికి బైక్ పై వెళ్తున్న క్రమంలో బైక్ పై నుండి క్రింద పడి తలకు తీవ్ర గాయల పాలై రోడ్డు పై పడి ఉండగా సింగపూర్ నుండి హుజురాబాద్ వస్తున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఒడితేల ప్రణవ్ గాయపడిన వ్యక్తిని చూసి హుటాహుటిన హుజురాబాద్ ప్రభుత్వ దవాఖాన కి ఆటో లో తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. … Read more

ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేటు అంబులెన్స్ లు

హుజురాబాద్,ధనాధన్ న్యూస్: రోడ్డు మీద అంబులెన్సు వస్తుందంటే మనం ఎంత పనిలో ఉన్న అందులో ఉన్న పేషేంట్ ప్రాణాలు నిలువాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ,బండికి సైడ్ ఇస్తాము.కానీ అత్యవసర పరిస్థితిలో వినియోగించే అంబులెన్స్ యజమానుల నిర్లక్ష్య వైఖరిలతో ప్రాణాలకు చేటు చేకూరుతుంది.వీళ్ళ నిర్వాహకం వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి..కనీసం వాహనాల్లో మౌలిక  వసతులు లేకుండా,కనీసం డీజిల్,పెట్రోల్ కూడా చూసుకోకుండా ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు.కనీసం ప్రథమ చికిత్స చేసే టెక్నీషియన్ కూడా లేకుండా డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రజల … Read more

మహాజన సోషలిస్ట్ పార్టీ నూతన కమిటీల ఎన్నిక

ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం మహాజన సోషలిస్టు పార్టీ హుజురాబాద్ శాఖ ఎన్నికలు సోమవారం ఉదయం  ఎం.ఎస్.పి హుజురాబాద్ నియోజకవర్గ కార్యాలయంలో  ఎం.ఎస్.పి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్ అధ్యక్షతన జరిగాయి.ఎంఎస్పి పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ కన్వీనర్ గా కనుకుల గిద్ద గ్రామానికి చెందిన ఆళ్ళ కేశవులు,ఎం.ఎస్.పి హుజురాబాద్ మండల కన్వీనర్ గా సిర్సపల్లి గ్రామానికి చెందిన తునికి భాస్కర్, కో కన్వీనర్లు గా బొడ్డు సంపత్, కల్వల వీరస్వామి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ … Read more

చదువుకు పేదరికం అడ్డుకాకూడదు

చదువుకు పేదరికం అడ్డు కాదని,చదువుకోవడానికి ముందుకు వస్తే సహకరించడానికి మేము ఉన్నామని, కలుషితం లేని మంచినీరు తాగడం కోసం పాఠశాలకు వాటర్ ప్యూరిఫైడ్ నీళ్లను త్వరలోనే అందజేస్తామని కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.హుజురాబాద్లోని జిల్లా బాలికల ఉన్నత పాఠశాలలో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షప్యాడ్లు,స్టేషనరీని అందజేశారు.

రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జమ్మికుంట బ్రాంచ్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు జరిగింది. పాత కార్యవర్గం యొక్క కాల పరిమితి ముగిసినందున, నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడుగా దాసరి రాజేశ్వరరావు, కార్యదర్శిగా మొహమ్మద్ మొయినుద్దీన్, కార్యనిర్వాహక అధ్యక్షుని గా టీ వెంకటస్వామి, సంయుక్త్య కార్యదర్శిగా శీలం మల్లేశం, సహాయ కార్యదర్శులుగా ఏం పరశురాములు, జి.మొగిలి, బి.సమ్మయ్య, డి. సారంగపాణి, ఎస్.రామచందర్, ఎస్.రాజయ్య కోశాధికారిగా బి.విద్యాసాగర్ సహాయ కోశాధికారిగా ఎండి ఖాదర్ ఖాన్ గౌరవ సలహాదారులుగా … Read more

కాంగ్రెస్ చేరనున్న 200 మంది ముదిరాజ్ సంఘ నాయకులు

కరీంనగర్ జిల్లా కేంద్రంలో  బీసీ మరియు రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా మత్స్య సహకారాల సంఘం అధ్యక్షులు పిట్టల రవీందర్  కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా సైదాపూర్ మండల కేంద్రం నుండి 26 గ్రామాల ముదిరాజ్ సంఘ నాయకులు వివిధ గ్రామాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు  జిల్లా ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు రాయిశెట్టి చంద్రయ్య మాట్లాడుతూ,జిల్లా ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు రాయిచెట్టి చంద్రయ్య  మత్స్య సహకారాల సంఘం డైరెక్టర్ … Read more

కార్పొరేషన్ల ఏర్పాటు పట్ల హర్షం

ఎన్నో ఏళ్ల ఉద్యమ ఫలితంగా కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం అభినందనీయం అని తెలంగాణ ఓసి జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గూడూరి స్వామిరెడ్డి (లోక్సత్తా) పేర్కొన్నారు. గూడూరి స్వామిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్రెడ్డి,మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితెల ప్రణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత … Read more